Sunday, 7 December 2025
  • Home  
  • రాజోలు~అమలాపురం వద్ద తుఫాను తీరం దాటుతుంది: అజయ్ జైన్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలు~అమలాపురం వద్ద తుఫాను తీరం దాటుతుంది: అజయ్ జైన్

ఏపి: మొంథా తుఫాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు లేదా అమలాపురం వద్ద తీరం దాటుతుందని స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ వెల్లడించారు. ఈ రాత్రి 10 లేదా 11 గంటలకు తుఫాను తీరం దాటుతుందని.. ఆ సమయంలో గంటకు 110 KM వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కాకినాడ, కోనసీమ జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని హెచ్చరించారు.

ఏపి: మొంథా తుఫాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు లేదా అమలాపురం వద్ద తీరం దాటుతుందని స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ వెల్లడించారు. ఈ రాత్రి 10 లేదా 11 గంటలకు తుఫాను తీరం దాటుతుందని.. ఆ సమయంలో గంటకు 110 KM వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కాకినాడ, కోనసీమ జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.