శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పట్టణంలో ఉన్న పంచాయతీరాజ్ అతిథి గృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ నందు నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు రాజీవ్ నగర్ డ్రైవ్ పేరిట అధికారులతో రాజీవ్ నగర్ నందు గతంలో ఇచ్చిన పట్టాలను విచారణ చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని,ఎవరైతే గతంలో రాజీవ్ నగర్ లో స్థలాలు పొంది ఒరిజినల్ పట్టాలు ఉన్న పట్టాదారులు వారి ఒరిజినల్ పట్టాలతో పాటు ఆధార్ కార్డు తీసుకొని రాజీవ్ నగర్ డ్రైవ్ ఏర్పాటు చేసిన ప్రదేశానికి వచ్చి పట్టాలు అధికారులకు చూపి ఈకేవైసి చేయించుకోవాలని కోరారు.లేని యెడల వారి స్థలాలను రద్దుచేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు.

రాజీవ్ నగర్ లోని పట్టాలపై విచారణ
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పట్టణంలో ఉన్న పంచాయతీరాజ్ అతిథి గృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ నందు నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు రాజీవ్ నగర్ డ్రైవ్ పేరిట అధికారులతో రాజీవ్ నగర్ నందు గతంలో ఇచ్చిన పట్టాలను విచారణ చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని,ఎవరైతే గతంలో రాజీవ్ నగర్ లో స్థలాలు పొంది ఒరిజినల్ పట్టాలు ఉన్న పట్టాదారులు వారి ఒరిజినల్ పట్టాలతో పాటు ఆధార్ కార్డు తీసుకొని రాజీవ్ నగర్ డ్రైవ్ ఏర్పాటు చేసిన ప్రదేశానికి వచ్చి పట్టాలు అధికారులకు చూపి ఈకేవైసి చేయించుకోవాలని కోరారు.లేని యెడల వారి స్థలాలను రద్దుచేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు.

