Thursday, 5 February 2026
  • Home  
  • రాజా ముద్రతో పట్టా దారు పాస్ బుక్ లు పంపిణీ చేసిన చెంచాల బాబు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాజా ముద్రతో పట్టా దారు పాస్ బుక్ లు పంపిణీ చేసిన చెంచాల బాబు

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాజా ముద్రతో రైతులకు పట్టాదారు పాస్ బుక్ లు పంపిణీ చేస్తున్నదని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పి, పెంచల బాబు యాదవ్ అన్నారు శనివారం ఆయన ఉదయగిరి మండలంలోని గుడి నర్వ గ్రామంలో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా ప్రభుత్వం రూపొందించదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాజా ముద్రతో రైతులకు పట్టాదారు పాస్ బుక్ లు పంపిణీ చేస్తున్నదని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పి, పెంచల బాబు యాదవ్ అన్నారు శనివారం ఆయన ఉదయగిరి మండలంలోని గుడి నర్వ గ్రామంలో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా ప్రభుత్వం రూపొందించదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.