రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాజా ముద్రతో రైతులకు పట్టాదారు పాస్ బుక్ లు పంపిణీ చేస్తున్నదని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పి, పెంచల బాబు యాదవ్ అన్నారు శనివారం ఆయన ఉదయగిరి మండలంలోని గుడి నర్వ గ్రామంలో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా ప్రభుత్వం రూపొందించదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.



