Sunday, 7 December 2025
  • Home  
  • రాజధానిలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి
- క్రైమ్

రాజధానిలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @ దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ప్రతాప్ నగర్ నివాసి మిత్తర్ సింగ్ కుమారుడు సుధీర్ అలియాస్ బంటీ, అలాగే బ్రహ్మపాల్ కుమారుడు రాధే ప్రజాపతి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కుటుంబ సభ్యులు వెంటనే GTB ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @
దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ప్రతాప్ నగర్ నివాసి మిత్తర్ సింగ్ కుమారుడు సుధీర్ అలియాస్ బంటీ, అలాగే బ్రహ్మపాల్ కుమారుడు రాధే ప్రజాపతి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కుటుంబ సభ్యులు వెంటనే GTB ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.