ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” మొదటి విడత నిధుల ప్రారంభోత్సవం సందర్భంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారితో కలిసి రాజంపేట, తాళ్లపాక నందు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి.చైర్మన్ కె కె చౌదరి మాట్లాడుతూ కార్మికులు, కర్షకుల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, రైతులకు 50 రూపాయలకే ఉచిత విద్యుత్ అందించిన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అని, తర్వాత రైతులకు డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఎన్నో పథకాలను అందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని, నేడు ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బు వేస్తున్నది కూడా నారా చంద్రబాబునాయుడు గారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిట్టి బాబు గారు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతాప్ రాజు గారు, శరత్ కుమార్ రాజు గారు, మండల పార్టీ అధ్యక్షులు గన్నేసుబ్బ నరసయ్య నాయుడు గారు, ప్రభుత్వ అధికారులు, భారీ సంఖ్యలో రైతు సోదరులు పాల్గొని ఒక పండగ వాతావరణంలో రైతులు ఆనందోత్సాహాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాజంపేట పార్లమెంట్ పరిధిలో “అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్” నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” మొదటి విడత నిధుల ప్రారంభోత్సవం సందర్భంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారితో కలిసి రాజంపేట, తాళ్లపాక నందు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి.చైర్మన్ కె కె చౌదరి మాట్లాడుతూ కార్మికులు, కర్షకుల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, రైతులకు 50 రూపాయలకే ఉచిత విద్యుత్ అందించిన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అని, తర్వాత రైతులకు డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఎన్నో పథకాలను అందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని, నేడు ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బు వేస్తున్నది కూడా నారా చంద్రబాబునాయుడు గారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిట్టి బాబు గారు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతాప్ రాజు గారు, శరత్ కుమార్ రాజు గారు, మండల పార్టీ అధ్యక్షులు గన్నేసుబ్బ నరసయ్య నాయుడు గారు, ప్రభుత్వ అధికారులు, భారీ సంఖ్యలో రైతు సోదరులు పాల్గొని ఒక పండగ వాతావరణంలో రైతులు ఆనందోత్సాహాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.

