రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
రైల్వేకోడూరు:మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా రెడ్డివారిపల్లి పంచాయతీ గాంధీనగర్ నందు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైష్ ఎంపీపీ #రామిరెడ్డి #ద్వాజారెడ్డి. ఈ కార్యక్రమం లో గాంధీనగర్ రామిరెడ్డి వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు రమేష్ బాబు , మాజీ టూరిజం డైరెక్టర్ మందల నాగేంద్ర, మాజీ మార్కెట్ చైర్మన్ సుబ్బరామరాజు , సర్పంచులు హరికృష్ణ రెడ్డి, ఆర్ వి రమణ,ఎంపీటీసీలు మహేశ్వర్ రెడ్డి, బండారు మల్లి,లత, ఎనుమల మహేష్ , ప్రతాప్ రెడ్డి, కొప్పల శంకరయ్య ,రాజగోపాల్, ఇరగబోయిన నాగేశ్వరరావు, భూంపల్లి నాగరాజు, బత్తల సుబ్రహ్మణ్యం, ex సర్పంచ్ శంకర్ రెడ్డి, రాజారావు,షఫీ , కోటి, శ్రీరాములు, రవి, షేక్ మొహమ్మద్, మహేష్,శివ,మని యాదవ్ , షేక్ గౌసియా,ప్రమీల,మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


