ఏర్పేడు, పిబ్రవరి 05, పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి మండలంలోని ఎంపేడు గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో CSR ఫండ్ కింద ఇండోస్ కాఫీ వర్క్స్ కంపిని బహుకరించిన రక్షిత మంచినీటి ప్లాంట్ ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పి హచ్ సి హాస్పిటల్ ను మరింత అభివృద్ధి చేస్తామని, హాస్పటల్ కు కావలసిన పరికరాలు అందించడం జరుగుతుందని శ్రీ కాళహస్తి జడ్పిటిసి వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రికి రెండు లక్షల విలువ చేసే పరికరాలు అందించడానికి ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి జడ్పిటిసి వెంకట సుబ్బారెడ్డి, మండల అధ్యక్షుడు అక్షింతల కృష్ణయాదవ్,తాటిపర్తి ఈశ్వర్ రెడ్డి, తాటిపర్తి రవీంద్రనాథ్ రెడ్డి,యునిట్ ఇంచార్జ రమేష్ నాయుడు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఇండోస్ కాఫీ వర్క్స్ ప్రతినిధులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రక్షిత మంచినీరు ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.
ఏర్పేడు, పిబ్రవరి 05, పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి మండలంలోని ఎంపేడు గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో CSR ఫండ్ కింద ఇండోస్ కాఫీ వర్క్స్ కంపిని బహుకరించిన రక్షిత మంచినీటి ప్లాంట్ ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పి హచ్ సి హాస్పిటల్ ను మరింత అభివృద్ధి చేస్తామని, హాస్పటల్ కు కావలసిన పరికరాలు అందించడం జరుగుతుందని శ్రీ కాళహస్తి జడ్పిటిసి వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రికి రెండు లక్షల విలువ చేసే పరికరాలు అందించడానికి ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి జడ్పిటిసి వెంకట సుబ్బారెడ్డి, మండల అధ్యక్షుడు అక్షింతల కృష్ణయాదవ్,తాటిపర్తి ఈశ్వర్ రెడ్డి, తాటిపర్తి రవీంద్రనాథ్ రెడ్డి,యునిట్ ఇంచార్జ రమేష్ నాయుడు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఇండోస్ కాఫీ వర్క్స్ ప్రతినిధులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

