ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీకాళహస్తి కి చెందిన యువతరం సేవ సమితి వాళ్ళు రుయా హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో మెగా రక్త దానం శిబిరం నిర్వహించారు. కాండదు పంచాయతీ రాచపాలెం గ్రామానికి చెందిన స్వేచ్ఛ ఫౌండేషన్ వంశీ యాదవ్ స్వచ్చందంగా రక్తాధానం చేశారు.ఈ సందర్బంగా వంశీ యాదవ్ మాట్లాడుతూ ప్రతి 3 నెలలకి ఒక్కసారి బ్లడ్ డోనాట్ చేస్తే మంచిది అన్నారు.ఈ కార్యక్రమంలో యువతరం సేవ సమితి అధ్యక్షులు యువ కిషోర్ గారు మరియు ఆ సంస్థ వాలంటీర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

రక్త దానం చేద్దాం మరో ముగ్గురి ప్రాణాలు కాపాడుదాం వంశీ యాదవ్
ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీకాళహస్తి కి చెందిన యువతరం సేవ సమితి వాళ్ళు రుయా హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో మెగా రక్త దానం శిబిరం నిర్వహించారు. కాండదు పంచాయతీ రాచపాలెం గ్రామానికి చెందిన స్వేచ్ఛ ఫౌండేషన్ వంశీ యాదవ్ స్వచ్చందంగా రక్తాధానం చేశారు.ఈ సందర్బంగా వంశీ యాదవ్ మాట్లాడుతూ ప్రతి 3 నెలలకి ఒక్కసారి బ్లడ్ డోనాట్ చేస్తే మంచిది అన్నారు.ఈ కార్యక్రమంలో యువతరం సేవ సమితి అధ్యక్షులు యువ కిషోర్ గారు మరియు ఆ సంస్థ వాలంటీర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

