Friday, 6 February 2026
  • Home  
  • యూరియా సమస్యను యాప్ తో కాదు రైతులకు అందిస్తూ పరిష్కరించాలి
- రాజన్న సిరిసిల్ల

యూరియా సమస్యను యాప్ తో కాదు రైతులకు అందిస్తూ పరిష్కరించాలి

ఈరోజు ముస్తాబాద్ బి ఆర్ ఎస్ పార్టీ మండల కార్యాలయంలో రైతుబంధు మాజీ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలమవుతుందని పేర్కొన్నారు యూరియా యాప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రైతులను మోసం చేస్తుందని ప్రభుత్వం పైన విమర్శలు చేశారు గత వర్షాకాలంలో రైతులకు సకాలంలో యూరియా అందించక రైతులను అనేక కష్టనష్టాల గురి చేసిందని రైతులు వేసిన పంటకు సరైన సమయంలో యూరియా అంధక అధిక దిగుబడి రాక రైతులను ప్రభుత్వం మోసం చేసిందని రైతులకు ఫోను వాడకం ఎలాగో తెలియదు దాని వలన ప్రభుత్వం ఏర్పడు చేసిన యాపు ద్వారా మరింత సమస్యలు వస్తున్నాయని వివరించారు యాప్ లో యూరియాను ఏ విధంగా బుక్ చేసుకోవాలో రైతులకి తెలియకపోవడం ద్వారా యూరియా సమస్య మరింత పెద్ద సమస్యగా మారిందని ఆయన వివరించారు యూరియా యాప్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతులకు యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు లేనిపక్షంలో ప్రభుత్వంపై మరోసారి పోరాటం చేయడానికి మేము సిద్ధం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఎత్తండి నరసింహారెడ్డి నూతన సర్పంచులు మా చిట్టి లచ్చయ్య చిగురు నరేష్ బొమ్మన ఆంజనేయులు కేటీఆర్ రాష్ట్ర సేన అధ్యక్షులు మేంగని మనోహర్ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు ఎండి నవాజ్ చిలువేరి ప్రశాంత్ దినేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈరోజు ముస్తాబాద్ బి ఆర్ ఎస్ పార్టీ మండల కార్యాలయంలో రైతుబంధు మాజీ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలమవుతుందని పేర్కొన్నారు యూరియా యాప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రైతులను మోసం చేస్తుందని ప్రభుత్వం పైన విమర్శలు చేశారు గత వర్షాకాలంలో రైతులకు సకాలంలో యూరియా అందించక రైతులను అనేక కష్టనష్టాల గురి చేసిందని రైతులు వేసిన పంటకు సరైన సమయంలో యూరియా అంధక అధిక దిగుబడి రాక రైతులను ప్రభుత్వం మోసం చేసిందని రైతులకు ఫోను వాడకం ఎలాగో తెలియదు దాని వలన ప్రభుత్వం ఏర్పడు చేసిన యాపు ద్వారా మరింత సమస్యలు వస్తున్నాయని వివరించారు యాప్ లో యూరియాను ఏ విధంగా బుక్ చేసుకోవాలో రైతులకి తెలియకపోవడం ద్వారా యూరియా సమస్య మరింత పెద్ద సమస్యగా మారిందని ఆయన వివరించారు యూరియా యాప్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతులకు యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు లేనిపక్షంలో ప్రభుత్వంపై మరోసారి పోరాటం చేయడానికి మేము సిద్ధం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఎత్తండి నరసింహారెడ్డి నూతన సర్పంచులు మా చిట్టి లచ్చయ్య చిగురు నరేష్ బొమ్మన ఆంజనేయులు కేటీఆర్ రాష్ట్ర సేన అధ్యక్షులు మేంగని మనోహర్ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు ఎండి నవాజ్ చిలువేరి ప్రశాంత్ దినేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.