Friday, 6 February 2026
  • Home  
  • యూరియా కొరతను నివారించండి తలపా దామోదరం రెడ్డి
- తిరుపతి

యూరియా కొరతను నివారించండి తలపా దామోదరం రెడ్డి

శ్రీకాళహస్తి పట్టణం నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా కొరతను నివారించాలని శ్రీకాళహస్తి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్ రెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగినది.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ రైతులు యూరియా అంధక పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు(పల్లిపట్టు) నుండి కొనుగోలు చేస్తున్నారని,దానివల్ల రైతులకు పెట్టుబడులు అధికం అవుతున్నాయని,కావున రాబోవు రబ్బీ సీజన్ దృష్ట్యా రైతులకు యూరియా కొరత లేకుండా చేసి రైతులను ఆర్థిక నష్టాల నుండి కాపాడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి,శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి,పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు

శ్రీకాళహస్తి పట్టణం నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా కొరతను నివారించాలని శ్రీకాళహస్తి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్ రెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగినది.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ రైతులు యూరియా అంధక పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు(పల్లిపట్టు) నుండి కొనుగోలు చేస్తున్నారని,దానివల్ల రైతులకు పెట్టుబడులు అధికం అవుతున్నాయని,కావున రాబోవు రబ్బీ సీజన్ దృష్ట్యా రైతులకు యూరియా కొరత లేకుండా చేసి రైతులను ఆర్థిక నష్టాల నుండి కాపాడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి,శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి,పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.