Monday, 8 December 2025
  • Home  
  • యువజన అధ్యక్షులను సన్మానించిన దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు
- తిరుపతి

యువజన అధ్యక్షులను సన్మానించిన దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు

శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి పట్టణ విభాగ యువజన అధ్యక్షులైన మల్లెంబాకం ముని కృష్ణారెడ్డిని శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు ప్రకాశం పంతులు తన అనుచరులతో శనివారం దుస్సాల్వా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మల్లెంబాకం మునికృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత అంతా కలిసికట్టుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించాలని మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపులో మనమందరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.తనకు ఈ అవకాశం కల్పించిన గౌరవ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు కి,వైసిపి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహేష్, వెంకటరమణ,మురళి తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి పట్టణ విభాగ యువజన అధ్యక్షులైన మల్లెంబాకం ముని కృష్ణారెడ్డిని శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు ప్రకాశం పంతులు తన అనుచరులతో శనివారం దుస్సాల్వా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మల్లెంబాకం మునికృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత అంతా కలిసికట్టుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించాలని మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపులో మనమందరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.తనకు ఈ అవకాశం కల్పించిన గౌరవ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు కి,వైసిపి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహేష్, వెంకటరమణ,మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.