Thursday, 26 March 2026
  • Home  
  • యజమానులు సమ్మెకు వెళ్లకుండా కొనుగోలు చేయాలన్న : జిల్లా కలెక్టర్
- తెలంగాణ

యజమానులు సమ్మెకు వెళ్లకుండా కొనుగోలు చేయాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) పత్తి రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యజమానులు సమ్మెకు వెళ్లకుండా పత్తి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ కోరారు. పత్తి కొనుగోలులో సి సి ఐ తీసుకువచ్చిన ఎల్1,2 నిబంధనలు, తేమశాతం, తదితర సమస్యలతో తాము పత్తిని కొనుగోలు చేయలేమని పేర్కొంటూ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల యజమానులు ఈనెల 6 నుండి సమ్మె దిశగా వెళ్లేందుకు జిల్లా కలెక్టర్ కు ఇదివరకే నోటీస్ అందజేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంగళవారం జిల్లా కలెక్టర్ మార్కెటింగ్ సీసీఐ, అధికారులతో పాటు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు.

నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
పత్తి రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యజమానులు సమ్మెకు వెళ్లకుండా పత్తి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ కోరారు. పత్తి కొనుగోలులో సి సి ఐ తీసుకువచ్చిన ఎల్1,2 నిబంధనలు, తేమశాతం, తదితర సమస్యలతో తాము పత్తిని కొనుగోలు చేయలేమని పేర్కొంటూ జిల్లాలోని జిన్నింగ్
మిల్లుల యజమానులు ఈనెల 6 నుండి సమ్మె దిశగా వెళ్లేందుకు జిల్లా కలెక్టర్ కు ఇదివరకే నోటీస్ అందజేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంగళవారం జిల్లా కలెక్టర్ మార్కెటింగ్ సీసీఐ, అధికారులతో పాటు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.