Thursday, 5 February 2026
  • Home  
  • మొంథా తుఫాన్ కి గురైన ప్రదేశాలను పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్..!!
- అనకాపల్లి

మొంథా తుఫాన్ కి గురైన ప్రదేశాలను పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్..!!

అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అక్టోబర్ 29( పున్నమి న్యూస్) ప్రతినిధి (కె. ఆనంద్): మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అచ్యుతాపురం మండలం ఎర్రవరం గ్రామంలో గిలకంశెట్టి లక్ష్మీ అనే మహిళ తాటాకు ఇల్లు కూలిపోయిందన్న సమాచారం అందుకున్న ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ తక్షణమే అధికారులతో ఎర్రవరం చేరుకిని బాధితురాలను పరామర్శించి, ప్రభుత్వం తరుపున తుఫాను నష్టంగా నమోదు చేయించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే తుఫాన్ ముప్పుకు గురైన ప్రదేశాలను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే దెబ్బతిన్న రోడ్లు, కాలువలు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు.

అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అక్టోబర్ 29( పున్నమి న్యూస్) ప్రతినిధి (కె. ఆనంద్): మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అచ్యుతాపురం మండలం ఎర్రవరం గ్రామంలో గిలకంశెట్టి లక్ష్మీ అనే మహిళ తాటాకు ఇల్లు కూలిపోయిందన్న సమాచారం అందుకున్న ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ తక్షణమే అధికారులతో ఎర్రవరం చేరుకిని బాధితురాలను పరామర్శించి, ప్రభుత్వం తరుపున తుఫాను నష్టంగా నమోదు చేయించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే తుఫాన్ ముప్పుకు గురైన ప్రదేశాలను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే దెబ్బతిన్న రోడ్లు, కాలువలు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.