తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో ‘మొంథా’ తుఫాన్ బాదితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పర్యవేక్షించిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎన్.డి.ఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు.ఈ సందర్భంలో అక్కడ ఒకావిడ కళ్ళుతిరిగి పడిపోగా ఆమెకి ప్రధమ చికిత్స చేయించారు. వారికి సమయానికి భోజన సధుపాయం వుండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

‘మొంథా’తుఫాన్ బాధితుల కోసం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న యం.ఎల్.ఏ ముప్పిడి…
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో ‘మొంథా’ తుఫాన్ బాదితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పర్యవేక్షించిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎన్.డి.ఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు.ఈ సందర్భంలో అక్కడ ఒకావిడ కళ్ళుతిరిగి పడిపోగా ఆమెకి ప్రధమ చికిత్స చేయించారు. వారికి సమయానికి భోజన సధుపాయం వుండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

