అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 12 : యలమంచిలి మండలం లో ములకలపల్లి గ్రామంలోని మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి సంప్రదాయబద్ధంగా కళ్యాణం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు, ఫ్యాక్టరీ సిబ్బంది కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం
అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 12 : యలమంచిలి మండలం లో ములకలపల్లి గ్రామంలోని మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి సంప్రదాయబద్ధంగా కళ్యాణం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు, ఫ్యాక్టరీ సిబ్బంది కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

