మెంథా తుఫాన్ నేపథ్యంలో చెయ్యురు నది తీర గ్రామ ప్రజలు లోతట్టు ప్రదేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ హ్యూమన్ రైట్స్ జుల్ఫికర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెంథా తుఫాన్ ప్రభావం వీడే వరకు ఇంటి వద్దె ఉండాలని.కరెంటు స్తంభాలను ముట్టుకోవడం గాని పక్కన నిలబడరాదని.రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్రమత్తను తేలిగ్గా తీసుకోకూడదని తెలిపారు. నదులు,వాగులు,చెరువులు, కల్వర్టులు,బ్రిడ్జిలు,దగ్గరకు వెళ్ళవద్దని అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని తెలిపారు. ప్రభుత్వం అందించే సూచనలను పాటించి రైతులు తగ్గ జాగ్రత్తలు ముందే తీసుకోవాలని కోరారు. తుఫాన్ ప్రభావం నాలుగు రోజులు పాటు ఉంటుందని అధికారులు చెబుతున్న నేపథ్యంలో వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే మినహా బయటికి రావద్దని సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మెంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వరల్డ్ హ్యూమన్ రైట్స్ సయ్యద్ జుల్ఫికర్
మెంథా తుఫాన్ నేపథ్యంలో చెయ్యురు నది తీర గ్రామ ప్రజలు లోతట్టు ప్రదేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ హ్యూమన్ రైట్స్ జుల్ఫికర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెంథా తుఫాన్ ప్రభావం వీడే వరకు ఇంటి వద్దె ఉండాలని.కరెంటు స్తంభాలను ముట్టుకోవడం గాని పక్కన నిలబడరాదని.రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్రమత్తను తేలిగ్గా తీసుకోకూడదని తెలిపారు. నదులు,వాగులు,చెరువులు, కల్వర్టులు,బ్రిడ్జిలు,దగ్గరకు వెళ్ళవద్దని అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని తెలిపారు. ప్రభుత్వం అందించే సూచనలను పాటించి రైతులు తగ్గ జాగ్రత్తలు ముందే తీసుకోవాలని కోరారు. తుఫాన్ ప్రభావం నాలుగు రోజులు పాటు ఉంటుందని అధికారులు చెబుతున్న నేపథ్యంలో వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే మినహా బయటికి రావద్దని సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

