*”మెంథా తుపాను” నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలందరు చాలా అప్రమత్తంగా ఉండాలి….*
*బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది. ఈరోజు నుంచి మూడు రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు,అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది, ముఖ్యంగా మన ఉదయగిరి వాసులు అప్రమత్తంగా ఉండండి..*
*వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను…*
*ముఖ్యంగా మన నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజానీకానికి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను….
ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు..


