నెల్లూరు జిల్లా ముస్లింలంతా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని ముస్లిం నాయకులు సయ్యద్ సమీ అన్నారు. ఆధునిక భారత దేశంలో ఎక్కడా కట్టనటువంటి విధంగా ఈ ఈద్గా నిర్మాణం చేపడుతున్నామన్నారు.నగరంలోని బారాషాహీద్ దర్గాలో నిర్మాణంలో ఉన్న ఈద్గా పనులను మార్చి 25 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. ఆరోజు రూరల్ శాశసన సబ్యలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి చేతుల మీదుగా ముస్లిం జాతికి అంకితమిచ్చే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఆధునిక భారత దేశంలో ఇలాంటి ఈద్గాని ఎక్కడా కట్టలేదన్నారు. ఈ ఘనత కేవలం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ ఈద్గాని ముస్లిం జాతికి అంకితం చేసే కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పీఠాధిపతులను పిలుస్తామని తెలిపారు. ఈ ఈద్గా నిర్మాణానికి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎంతో కృషి చేశారని ప్రసంశించారు.
ముస్లింలంతా కోటంరెడ్డికి రుణపడి ఉంటాం
నెల్లూరు జిల్లా ముస్లింలంతా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని ముస్లిం నాయకులు సయ్యద్ సమీ అన్నారు. ఆధునిక భారత దేశంలో ఎక్కడా కట్టనటువంటి విధంగా ఈ ఈద్గా నిర్మాణం చేపడుతున్నామన్నారు.నగరంలోని బారాషాహీద్ దర్గాలో నిర్మాణంలో ఉన్న ఈద్గా పనులను మార్చి 25 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. ఆరోజు రూరల్ శాశసన సబ్యలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి చేతుల మీదుగా ముస్లిం జాతికి అంకితమిచ్చే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఆధునిక భారత దేశంలో ఇలాంటి ఈద్గాని ఎక్కడా కట్టలేదన్నారు. ఈ ఘనత కేవలం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ ఈద్గాని ముస్లిం జాతికి అంకితం చేసే కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పీఠాధిపతులను పిలుస్తామని తెలిపారు. ఈ ఈద్గా నిర్మాణానికి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎంతో కృషి చేశారని ప్రసంశించారు.