కోనసీమ: ముమ్మిడివరం లో ఉన్న శ్రీ భగవాన్ పెద బాలయోగీశ్వరుల వారి తపో ఆశ్రమం నందు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ ఆలయాన్ని సందర్శించారు. శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


