Thursday, 5 February 2026
  • Home  
  • ముమ్మిడివరంలో ఆర్టీసీ బస్టాండ్ స్థలం ఆక్రమణలకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ముమ్మిడివరంలో ఆర్టీసీ బస్టాండ్ స్థలం ఆక్రమణలకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో బస్టాండ్ లో నిర్మించిన ఆక్రమణలు తొలగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆక్రమించిన లీజు దారుడు పై క్రిమినల్ చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వామపక్షాలు దళిత విద్యార్థి మహిళా సంఘాలు ప్రజా హక్కుల సంఘాలు మాల మహానాడు ఆధ్వర్యంలో నేడు ముమ్మిడివరం సమైక్యాంధ్ర నిరాహార దీక్ష శిబిరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఎం మండల కార్యదర్శి సకల సూర్యనారాయణ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడటం జరిగింది సిపిఎం జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరావు పిడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవు తిరుపతిరావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న అక్రమనలను వెంటనే తొలగించాలని ప్రజలకు ఆర్టీసీ బస్టాండ్ అందుబాటులోకి తీసుకురావాలని లీజు దారుడు పై క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని బస్టాండ్ లో ఉన్న మరుగుదొడ్లను బాగు చేయించి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని బస్సులను బస్టాండ్ లోకి వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది అనంతరం ఈ డిమాండ్ల సాధనకు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ అధ్యక్షులుగా చీకిరిమిల్లి రవికుమార్ కార్యదర్శిగా బుడితి శరత్ బాబుని మరో ఆరుగురు కన్వీనర్లుగా 20 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి గుత్తాల రమణ కన్నీటి వెంకటరమణ పందిరి శ్రీనివాసరావు సెట్టు బత్తుల తులసీరావ్ ఎలమంచిలి బాలరాజు కప్పల సత్యనారాయణ బడుగు భీమేశ్వరం నిమ్మకాయల వెంకటేష్ కామెడీ శ్రీనివాస్ గుర్రాల రాంబాబునల్ల రాంజీ అరుణ్ కుమార్ వెండి కృష్ణబాబు పోతుల సుందరం జనిపల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో బస్టాండ్ లో నిర్మించిన ఆక్రమణలు తొలగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆక్రమించిన లీజు దారుడు పై క్రిమినల్ చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వామపక్షాలు దళిత విద్యార్థి మహిళా సంఘాలు ప్రజా హక్కుల సంఘాలు మాల మహానాడు ఆధ్వర్యంలో నేడు ముమ్మిడివరం సమైక్యాంధ్ర నిరాహార దీక్ష శిబిరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఎం మండల కార్యదర్శి సకల సూర్యనారాయణ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడటం జరిగింది సిపిఎం జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరావు పిడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవు తిరుపతిరావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న అక్రమనలను వెంటనే తొలగించాలని ప్రజలకు ఆర్టీసీ బస్టాండ్ అందుబాటులోకి తీసుకురావాలని లీజు దారుడు పై క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని బస్టాండ్ లో ఉన్న మరుగుదొడ్లను బాగు చేయించి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని బస్సులను బస్టాండ్ లోకి వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది అనంతరం ఈ డిమాండ్ల సాధనకు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ అధ్యక్షులుగా చీకిరిమిల్లి రవికుమార్ కార్యదర్శిగా బుడితి శరత్ బాబుని మరో ఆరుగురు కన్వీనర్లుగా 20 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి గుత్తాల రమణ కన్నీటి వెంకటరమణ పందిరి శ్రీనివాసరావు సెట్టు బత్తుల తులసీరావ్ ఎలమంచిలి బాలరాజు కప్పల సత్యనారాయణ బడుగు భీమేశ్వరం నిమ్మకాయల వెంకటేష్ కామెడీ శ్రీనివాస్ గుర్రాల రాంబాబునల్ల రాంజీ అరుణ్ కుమార్ వెండి కృష్ణబాబు పోతుల సుందరం జనిపల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.