నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల రాష్ట్రంలో కురుస్తున్న విస్తార వర్షాలు నేపథ్యంలో గురువారం ఏర్పేడు మండలంలోని పంగూరు మరియు జంగాలపల్లి పంచాయతీలలో ఎమ్మెల్యే బొజ్జల పర్యటించారు.పంచాయతీల పరిధిలోని చెరువులను పరిశీలించి ఏర్పేడు మండల ఎమ్మార్వో,ఎంపిడిఓ,ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వర్షాల కారణంగా చెరువులు ఎలాంటి లీకేజీలు కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచించారు.

ముప్పు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే బొజ్జల
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల రాష్ట్రంలో కురుస్తున్న విస్తార వర్షాలు నేపథ్యంలో గురువారం ఏర్పేడు మండలంలోని పంగూరు మరియు జంగాలపల్లి పంచాయతీలలో ఎమ్మెల్యే బొజ్జల పర్యటించారు.పంచాయతీల పరిధిలోని చెరువులను పరిశీలించి ఏర్పేడు మండల ఎమ్మార్వో,ఎంపిడిఓ,ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వర్షాల కారణంగా చెరువులు ఎలాంటి లీకేజీలు కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచించారు.

