Monday, 8 December 2025
  • Home  
  • ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు పార్టీలకు అతీయుతంగా సహాయం చేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల
- తిరుపతి

ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు పార్టీలకు అతీయుతంగా సహాయం చేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి రూరల్ లో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆర్థిక సాయం కొరకు అభ్యర్థించిన వారి అభ్యర్థనను మన్నించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పొందిన 14 మంది కి గాను 9,04,857 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ సిఎంఆర్ఎఫ్ ద్వారా నిర్భాగ్యులకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారన్నారు.ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అత్యధికంగా సహాయం చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారన్నారు.

శ్రీకాళహస్తి రూరల్ లో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆర్థిక సాయం కొరకు అభ్యర్థించిన వారి అభ్యర్థనను మన్నించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పొందిన 14 మంది కి గాను 9,04,857 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ సిఎంఆర్ఎఫ్ ద్వారా నిర్భాగ్యులకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారన్నారు.ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అత్యధికంగా సహాయం చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.