Wednesday, 30 July 2025
  • Home  
  • ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.
- Featured

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.

రాపూరు, మే 19, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో తాటిపర్తి, మహమ్మదాపురం, విరువూరు, సూరాయపాళెం, నావూరు, ఆల్తుర్తి, మొగళ్లూరు గ్రామాలలో పర్యటించి, ముస్లిం కుటుంబాలకు “రంజాన్ కానుక” పేరిట పండుగ సరుకులను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముస్లిం కుటుంబాలందరికీ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రంజాన్ పండుగ సరుకులను పంపిణీ చేస్తున్నాం.లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రంజాన్ పండుగ రావడం, ముస్లింలు ప్రధానంగా, పవిత్రంగా భావించే రంజాన్ పండుగకు సర్వేపల్లి నియోజకవర్గంలోని ఒక్క ముస్లిం కుటుంబం కూడా దూరం కాకూడదని, రంజాన్ పండుగ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము.ప్రతి ముస్లిం కుటుంబానికి పంపిణీ చేసే ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 7000 కుటుంబాలకు అందజేయడం సంతోషంగా ఉంది.రంజాన్ పండుగ నాడు ప్రతి కుటుంబానికి అవసరమైన సేమియా, నెయ్యి, చక్కెర, గోధుమపిండి, వంటనూనెతో కలిపి 5 రకాల పండుగ సరుకులను పంపిణీ చేస్తున్నాం. కరోనా నేపథ్యంలో నివారణ చర్యలను పాటిస్తూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులను ధరించాలి.కరోనా పరిస్థితులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వైద్యం చేయించుకున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం అభినందించదగ్గ విషయం. ప్రజల ఆశీస్సులతో జిల్లా పరిషత్ చైర్మన్ గా, రెండు సార్లు శాసన సభ్యునిగా అన్ని వర్గాల ప్రజలకు సేవచేసే భాగ్యాన్ని కల్పించడం భగవంతుడు నాకు ప్రసాదించిన వరం. ప్రతి ముస్లిం కుటుంబం జరుపుకునే రంజాన్ పండుగలో భాగస్వామ్యుని కావడం మహాభాగ్యంగా భావిస్తూ, ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.

రాపూరు, మే 19, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో తాటిపర్తి, మహమ్మదాపురం, విరువూరు, సూరాయపాళెం, నావూరు, ఆల్తుర్తి, మొగళ్లూరు గ్రామాలలో పర్యటించి, ముస్లిం కుటుంబాలకు “రంజాన్ కానుక” పేరిట పండుగ సరుకులను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముస్లిం కుటుంబాలందరికీ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రంజాన్ పండుగ సరుకులను పంపిణీ చేస్తున్నాం.లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రంజాన్ పండుగ రావడం, ముస్లింలు ప్రధానంగా, పవిత్రంగా భావించే రంజాన్ పండుగకు సర్వేపల్లి నియోజకవర్గంలోని ఒక్క ముస్లిం కుటుంబం కూడా దూరం కాకూడదని, రంజాన్ పండుగ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము.ప్రతి ముస్లిం కుటుంబానికి పంపిణీ చేసే ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 7000 కుటుంబాలకు అందజేయడం సంతోషంగా ఉంది.రంజాన్ పండుగ నాడు ప్రతి కుటుంబానికి అవసరమైన సేమియా, నెయ్యి, చక్కెర, గోధుమపిండి, వంటనూనెతో కలిపి 5 రకాల పండుగ సరుకులను పంపిణీ చేస్తున్నాం. కరోనా నేపథ్యంలో నివారణ చర్యలను పాటిస్తూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులను ధరించాలి.కరోనా పరిస్థితులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వైద్యం చేయించుకున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం అభినందించదగ్గ విషయం. ప్రజల ఆశీస్సులతో జిల్లా పరిషత్ చైర్మన్ గా, రెండు సార్లు శాసన సభ్యునిగా అన్ని వర్గాల ప్రజలకు సేవచేసే భాగ్యాన్ని కల్పించడం భగవంతుడు నాకు ప్రసాదించిన వరం. ప్రతి ముస్లిం కుటుంబం జరుపుకునే రంజాన్ పండుగలో భాగస్వామ్యుని కావడం మహాభాగ్యంగా భావిస్తూ, ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.