పెడన నియోజకవర్గం గూడూరు మండలం ముక్కొల్లు గ్రామ పంచాయతీ రైతులు మంగళవారం గ్రామంలోని ఆర్ బి కే నీ ముట్టడించి ఆందోళనకు దిగారు.అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.ఒకవైపు తుపాన్ ప్రమాదం ముంచుకొస్తుంటే ఎప్పుడో వారం క్రితం కోసిన తమ దాన్యాన్ని కొనకుండా అప్పటికప్పుడు కోసిన దళారుల ధాన్యం కొంటున్నారని, తమకు ధాన్యం పై కప్పుకోవడానికి పరదాలు కూడా యివ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

ముక్కొల్లు ఆర్. బీ. కె వద్ద అన్నదాతల ఆందోళన
పెడన నియోజకవర్గం గూడూరు మండలం ముక్కొల్లు గ్రామ పంచాయతీ రైతులు మంగళవారం గ్రామంలోని ఆర్ బి కే నీ ముట్టడించి ఆందోళనకు దిగారు.అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.ఒకవైపు తుపాన్ ప్రమాదం ముంచుకొస్తుంటే ఎప్పుడో వారం క్రితం కోసిన తమ దాన్యాన్ని కొనకుండా అప్పటికప్పుడు కోసిన దళారుల ధాన్యం కొంటున్నారని, తమకు ధాన్యం పై కప్పుకోవడానికి పరదాలు కూడా యివ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

