Sunday, 7 December 2025
  • Home  
  • ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో 150 మందికి కొత్త చూపు
- అన్నమయ్య

ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో 150 మందికి కొత్త చూపు

రైల్వే కోడూరులో జరిగిన ఉచిత కంటి శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారిలో శస్త్రచికిత్స అవసరమైన 150 మందిని ముక్కా ఫౌండేషన్ తిరుపతి అరవిందా ఐ హాస్పిటల్స్‌కు తరలించింది. వైద్యులు అత్యంత నైపుణ్యంతో ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేశారు. రోగుల భద్రత కోసం మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కోడూరుకు సురక్షితంగా తీసుకొచ్చారు. ముక్కా రూపానంద రెడ్డి, వరలక్ష్మి స్వయంగా రోగులను పరామర్శించి భోజన వసతి కల్పించారు. ఈ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అభినందించారు. ప్రజల ఆరోగ్యమే ప్రథమ ధ్యేయంగా ఫౌండేషన్ చేపట్టిన ఈ సేవలు విశేష ప్రశంసలు అందుకుంటున్నాయి.

రైల్వే కోడూరులో జరిగిన ఉచిత కంటి శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారిలో శస్త్రచికిత్స అవసరమైన 150 మందిని ముక్కా ఫౌండేషన్ తిరుపతి అరవిందా ఐ హాస్పిటల్స్‌కు తరలించింది. వైద్యులు అత్యంత నైపుణ్యంతో ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేశారు. రోగుల భద్రత కోసం మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కోడూరుకు సురక్షితంగా తీసుకొచ్చారు. ముక్కా రూపానంద రెడ్డి, వరలక్ష్మి స్వయంగా రోగులను పరామర్శించి భోజన వసతి కల్పించారు. ఈ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అభినందించారు. ప్రజల ఆరోగ్యమే ప్రథమ ధ్యేయంగా ఫౌండేషన్ చేపట్టిన ఈ సేవలు విశేష ప్రశంసలు అందుకుంటున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.