శ్రీకాళహస్తి అక్టోబర్ 22, పున్నమి న్యూస్: దక్షణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్ధం బుడవారం నాడు మాజీ మంత్రి ఆర్కే రోజా తనకుటుంబ సభ్యులతో విచ్చేసి శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి సరజి స్వామి, అమ్మవార్ల ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేయించి అనంతరం శ్రీ గురు మేధా దక్షణామూర్తి సన్నిధిలో వేద పండితులతో ఆశీర్వదించి శ్రీ స్వామి, అమ్మవార్ల శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, వైకాపా నాయకులూ లోకేష్ యాదవ్, శ్రీవారి సురేష్, తేజు రాయల్, ప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు.

ముక్కంటి సేవలో మాజీ మంత్రి ఆర్కే రోజా
శ్రీకాళహస్తి అక్టోబర్ 22, పున్నమి న్యూస్: దక్షణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్ధం బుడవారం నాడు మాజీ మంత్రి ఆర్కే రోజా తనకుటుంబ సభ్యులతో విచ్చేసి శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి సరజి స్వామి, అమ్మవార్ల ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేయించి అనంతరం శ్రీ గురు మేధా దక్షణామూర్తి సన్నిధిలో వేద పండితులతో ఆశీర్వదించి శ్రీ స్వామి, అమ్మవార్ల శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, వైకాపా నాయకులూ లోకేష్ యాదవ్, శ్రీవారి సురేష్, తేజు రాయల్, ప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు.

