శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు అదనపు ఎస్పి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ముందుగా వారికి టీడీపీ సీనియర్ నేత లక్కమనేని మధు బాబు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.అనంతరం వారికి వేద పండితుల ఆశీర్వచనం,స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందించడం జరిగింది.

- తిరుపతి
ముక్కంటి సేవలో ఒంగోలు శాంతి భద్రతల అదనపు ఎస్పీ నాగేశ్వరరావు
శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు అదనపు ఎస్పి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ముందుగా వారికి టీడీపీ సీనియర్ నేత లక్కమనేని మధు బాబు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.అనంతరం వారికి వేద పండితుల ఆశీర్వచనం,స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందించడం జరిగింది.

