శ్రీకాళహస్తి అక్టోబర్ 23, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం పాలమండలి ఏర్పాటులో మాలలకు అవకాశం కల్పించకపోవడంపై శ్రీకాళహస్తి నియోజికవర్గ జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు అడ్వకేట్ పులి శ్రీకాంత్ మాట్లాడుతూ..శివయ్య సేవకు మాలలు అనర్హులని తేల్చిన కూటమి పార్టీలని విచారం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి క్రమం తప్పకుండా మాలలకు అవకాశం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చేవారని అటువంటి ఆనవాయితీని కూటమి పార్టీలు తుంగలో తొక్కి మాలలు ట్రస్ట్ బోర్డ్ మెంబర్ కి పనికిరారని పార్టీల నేతలు తేల్చిని కీర్తిశేషులు వల్లూరు ప్రకాష్ రావు ఎంతో శ్రమించి దళితులకు శివరాత్రికి మొదటి పూజ ఉండాలి అనే ఒక దీర్ఘ ఆలోచనతో ఎంతో శ్రమించి, ఎన్నో పోరాటాలు చేసి శివుడికి మొదటి పూజ మాలలు చేయాలనే ఒక నిర్ధారణ చేసి, ఈ దక్షిణ కైలాస వాసిగా పేరు ప్రఖ్యాతలు గాంచిన శ్రీకాళహస్తిశ్వరుడికి శివరాత్రి రోజు మొదట మాలల ద్వారానే పూజ జరుగుతున్న విషయం అందరికి తెసిన విషయమే, అటువంటి తరుణంలో నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గం లో దాదాపు 50 వేల మంది పైచిలుకు మాలలు ఉన్నప్పటికీ, మాలలు శ్రీకాళహస్తిశ్వరునికి శివరాత్రికి మొదటి పూజ చేస్తున్నప్పటికీ నిన్న మొన్న విడుదల చేసిన పాలకమండలి సబ్యులుగా కూటమి పార్టీల్లో ఏ ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. మాలలు అంటే వీరికి కేవలం ఊడిగాలు చేసే దానికి మాత్రమే పనికొస్తారని తేల్చి చెప్పినందుకు సంతోషమని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ జరిగినప్పటి నుంచి మాలలకు అనుకూలంగా ఏ ఒక్క నిర్ణయం కూడా రాలేదన్న విషయం బోర్డు నియమాకాంలో తేటతెల్లమైనదని మాలలు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఎన్నో తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని పక్కకు నేటి కూటమి పాలకులు మాలల్ని నట్టేట ముంచారన్నారు. ఈ విషయం గుర్తించుకుని మనుగడ సాగించాలని కోరుకుంటున్నానని అయన పేర్కొన్నారు.

ముక్కంటి పాలకమండలి సబ్యులుగా మాలలు అనర్హులా…పులి శ్రీకాంత్
శ్రీకాళహస్తి అక్టోబర్ 23, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం పాలమండలి ఏర్పాటులో మాలలకు అవకాశం కల్పించకపోవడంపై శ్రీకాళహస్తి నియోజికవర్గ జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు అడ్వకేట్ పులి శ్రీకాంత్ మాట్లాడుతూ..శివయ్య సేవకు మాలలు అనర్హులని తేల్చిన కూటమి పార్టీలని విచారం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి క్రమం తప్పకుండా మాలలకు అవకాశం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చేవారని అటువంటి ఆనవాయితీని కూటమి పార్టీలు తుంగలో తొక్కి మాలలు ట్రస్ట్ బోర్డ్ మెంబర్ కి పనికిరారని పార్టీల నేతలు తేల్చిని కీర్తిశేషులు వల్లూరు ప్రకాష్ రావు ఎంతో శ్రమించి దళితులకు శివరాత్రికి మొదటి పూజ ఉండాలి అనే ఒక దీర్ఘ ఆలోచనతో ఎంతో శ్రమించి, ఎన్నో పోరాటాలు చేసి శివుడికి మొదటి పూజ మాలలు చేయాలనే ఒక నిర్ధారణ చేసి, ఈ దక్షిణ కైలాస వాసిగా పేరు ప్రఖ్యాతలు గాంచిన శ్రీకాళహస్తిశ్వరుడికి శివరాత్రి రోజు మొదట మాలల ద్వారానే పూజ జరుగుతున్న విషయం అందరికి తెసిన విషయమే, అటువంటి తరుణంలో నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గం లో దాదాపు 50 వేల మంది పైచిలుకు మాలలు ఉన్నప్పటికీ, మాలలు శ్రీకాళహస్తిశ్వరునికి శివరాత్రికి మొదటి పూజ చేస్తున్నప్పటికీ నిన్న మొన్న విడుదల చేసిన పాలకమండలి సబ్యులుగా కూటమి పార్టీల్లో ఏ ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. మాలలు అంటే వీరికి కేవలం ఊడిగాలు చేసే దానికి మాత్రమే పనికొస్తారని తేల్చి చెప్పినందుకు సంతోషమని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ జరిగినప్పటి నుంచి మాలలకు అనుకూలంగా ఏ ఒక్క నిర్ణయం కూడా రాలేదన్న విషయం బోర్డు నియమాకాంలో తేటతెల్లమైనదని మాలలు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఎన్నో తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని పక్కకు నేటి కూటమి పాలకులు మాలల్ని నట్టేట ముంచారన్నారు. ఈ విషయం గుర్తించుకుని మనుగడ సాగించాలని కోరుకుంటున్నానని అయన పేర్కొన్నారు.

