శ్రీకాళహస్తి టెంపుల్ న్యూస్, పిబ్రవరి 04, పున్నమి న్యూస్: శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ వాస్తవ్యులు జ్యోతిర్మయి, మనోజ్ బిజెపి తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప సమక్షంలోఆలయ ఈవో బాపిరెడ్డికి లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ పిఆర్ఓ రవి శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించి వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. అనంతరం వీరు ఆలయ అన్నప్రసాద వితరణకు లక్ష రూపాయలు విరాళం డొనేషన్ కౌంటర్లో అందజేసి, ఆలయ ఈవో బాపిరెడ్డి చేతులు మీదుగా లక్ష రూపాయల రసీదును వీరికి అందించారు. ఈ కార్యక్రమంలో చంద్రప్ప కుమారుడు తరుణ్, ఆలయ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ముక్కంటి నిత్యాన్నదాన పథకానికి రూ.. లక్ష విరాళం
శ్రీకాళహస్తి టెంపుల్ న్యూస్, పిబ్రవరి 04, పున్నమి న్యూస్: శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ వాస్తవ్యులు జ్యోతిర్మయి, మనోజ్ బిజెపి తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప సమక్షంలోఆలయ ఈవో బాపిరెడ్డికి లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ పిఆర్ఓ రవి శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించి వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. అనంతరం వీరు ఆలయ అన్నప్రసాద వితరణకు లక్ష రూపాయలు విరాళం డొనేషన్ కౌంటర్లో అందజేసి, ఆలయ ఈవో బాపిరెడ్డి చేతులు మీదుగా లక్ష రూపాయల రసీదును వీరికి అందించారు. ఈ కార్యక్రమంలో చంద్రప్ప కుమారుడు తరుణ్, ఆలయ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

