Wednesday, 25 March 2026
  • Home  
  • ముక్కంటిని దర్శించిన అనకాపల్లి యం.పి సీఎం రమేష్
- తిరుపతి

ముక్కంటిని దర్శించిన అనకాపల్లి యం.పి సీఎం రమేష్

శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం గురువారం నాడు విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తన కుటుంబ సభ్యుల సమేతంగా బీటెక్ రవితో కలసి ఆలయానికి విచ్చేయగా వీరికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు, బీజేపీ నాయకులు కోలా ఆనంద్, ఆలయ పాలక మండలి అధ్యక్షులు కొట్టే సాయి, అలయాధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి వేద పండితులచే ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సబ్యురాలు కోలా విశాలాక్షి, ఆలయ సిబ్బంది పాల్గొన్నరు.

శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం గురువారం నాడు విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తన కుటుంబ సభ్యుల సమేతంగా బీటెక్ రవితో కలసి ఆలయానికి విచ్చేయగా వీరికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు, బీజేపీ నాయకులు కోలా ఆనంద్, ఆలయ పాలక మండలి అధ్యక్షులు కొట్టే సాయి, అలయాధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి వేద పండితులచే ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సబ్యురాలు కోలా విశాలాక్షి, ఆలయ సిబ్బంది పాల్గొన్నరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.