మనుబోలు 23-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) లాక్ డౌన్ వల్ల ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతూ సుదూర ప్రాంతాలకు కాలి నడకన వేలుతున్న వలస కూలీలకు మేమున్నామని మనుబోలు గ్రామానికి చెందిన మిత్రులు నీలిశెట్టి రవిచంద్ర,నీలిశెట్టి వెంకట కృష్ణ, మద్దాలి సాయి వినోద్ కుమార్,షేక్ జాకీర్ కలసి రోడ్డు వెంబడి వెళ్తున్న వలస కార్మికులకు మరియు లాక్డౌన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ,వైద్య సిబ్బంది ఎంపీడీఓ,తహసీల్దార్ ఆఫీస్ సిబ్బందికి భోజనాలు మరియు పెరుగన్నం పంపిణీ చేసారు. మిత్రులు మాట్లాడుతూ యిలాంటి ఆపత్కర పరిస్థితుల్లో తమ వంతు సాయంగా అందచేస్తున్నాము అని తెలిపేరు.
మిత్రుల ఆధ్వర్యంలో వలస కూలీలకు ఆహారం పంపిణీ
మనుబోలు 23-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) లాక్ డౌన్ వల్ల ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతూ సుదూర ప్రాంతాలకు కాలి నడకన వేలుతున్న వలస కూలీలకు మేమున్నామని మనుబోలు గ్రామానికి చెందిన మిత్రులు నీలిశెట్టి రవిచంద్ర,నీలిశెట్టి వెంకట కృష్ణ, మద్దాలి సాయి వినోద్ కుమార్,షేక్ జాకీర్ కలసి రోడ్డు వెంబడి వెళ్తున్న వలస కార్మికులకు మరియు లాక్డౌన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ,వైద్య సిబ్బంది ఎంపీడీఓ,తహసీల్దార్ ఆఫీస్ సిబ్బందికి భోజనాలు మరియు పెరుగన్నం పంపిణీ చేసారు. మిత్రులు మాట్లాడుతూ యిలాంటి ఆపత్కర పరిస్థితుల్లో తమ వంతు సాయంగా అందచేస్తున్నాము అని తెలిపేరు.