Thursday, 31 July 2025
  • Home  
  • మా ప్రాణాలు కాపాడండి మహాప్రభో…ప్రయాణికుల ఆవేదన
- తూర్పు గోదావరి

మా ప్రాణాలు కాపాడండి మహాప్రభో…ప్రయాణికుల ఆవేదన

పున్నమి న్యూస్ ప్రతినిధికొవ్వూరు:తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కుమారదేవం గ్రామంలో గండిపోచమ్మ ఆలయమునకు దగ్గర ప్రమాదకరమైన మలుపులు ఉండటంవలన ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బందులు పడుచున్నారు,పైగా ఇసుక రీచ్ అక్కడే ఉండుటవలన లారీలు అధిక లోడ్ తో వేగంగా వెల్లుతావలన ఇసుక మలుపులలో పడి ఎక్కువ ప్రమాదాలు జరుగుచున్నవి,కావున రోడ్లు భవనాలు శాఖ వారు వెంటనే స్పందించి ఆలయమునకు ఇరు వైపులా స్పీడ్ బ్రేకర్లు వేయించవలసిందిగా వాహనదారులు వేడుకుంటున్నారు..

పున్నమి న్యూస్ ప్రతినిధికొవ్వూరు:తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కుమారదేవం గ్రామంలో గండిపోచమ్మ ఆలయమునకు దగ్గర ప్రమాదకరమైన మలుపులు ఉండటంవలన ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బందులు పడుచున్నారు,పైగా ఇసుక రీచ్ అక్కడే ఉండుటవలన లారీలు అధిక లోడ్ తో వేగంగా వెల్లుతావలన ఇసుక మలుపులలో పడి ఎక్కువ ప్రమాదాలు జరుగుచున్నవి,కావున రోడ్లు భవనాలు శాఖ వారు వెంటనే స్పందించి ఆలయమునకు ఇరు వైపులా స్పీడ్ బ్రేకర్లు వేయించవలసిందిగా వాహనదారులు వేడుకుంటున్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.