పలమనేరు జూన్ 12,2020(పున్నమి విలేకరి): మాస్కులు ధరించ కుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికి భారీ జరిమానా విధించునట్లు ఎస్ఐ ప్రియాంక శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలులో తిరిగే వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005 మేరకు రూ 500 నుంచి రూ1000 జరిమానా విధించినట్లు చెప్పారు. ద్విచక్ర వాహనం లో ఒకరు మాత్రమే ప్రయాణించాలన్నారు. ఇతర వాహనాలలో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణించాలన్నారు. ప్రజలు అందరు సహకరించాలని తెలిపారు.
మాస్క్ ధరించని వారికి భారిగా జరిమానా
పలమనేరు జూన్ 12,2020(పున్నమి విలేకరి): మాస్కులు ధరించ కుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికి భారీ జరిమానా విధించునట్లు ఎస్ఐ ప్రియాంక శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలులో తిరిగే వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005 మేరకు రూ 500 నుంచి రూ1000 జరిమానా విధించినట్లు చెప్పారు. ద్విచక్ర వాహనం లో ఒకరు మాత్రమే ప్రయాణించాలన్నారు. ఇతర వాహనాలలో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణించాలన్నారు. ప్రజలు అందరు సహకరించాలని తెలిపారు.