Saturday, 19 July 2025
  • Home  
  • మాస్క్ ధరించని వారికి భారిగా జరిమానా
- Featured

మాస్క్ ధరించని వారికి భారిగా జరిమానా

పలమనేరు జూన్ 12,2020(పున్నమి విలేకరి): మాస్కులు ధరించ కుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికి భారీ జరిమానా విధించునట్లు ఎస్ఐ ప్రియాంక శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలులో తిరిగే వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005 మేరకు రూ 500 నుంచి రూ1000 జరిమానా విధించినట్లు చెప్పారు. ద్విచక్ర వాహనం లో ఒకరు మాత్రమే ప్రయాణించాలన్నారు. ఇతర వాహనాలలో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణించాలన్నారు. ప్రజలు అందరు సహకరించాలని తెలిపారు.

పలమనేరు జూన్ 12,2020(పున్నమి విలేకరి): మాస్కులు ధరించ కుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికి భారీ జరిమానా విధించునట్లు ఎస్ఐ ప్రియాంక శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలులో తిరిగే వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005 మేరకు రూ 500 నుంచి రూ1000 జరిమానా విధించినట్లు చెప్పారు. ద్విచక్ర వాహనం లో ఒకరు మాత్రమే ప్రయాణించాలన్నారు. ఇతర వాహనాలలో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణించాలన్నారు. ప్రజలు అందరు సహకరించాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.