రైల్వేకోడూరు మండలం బొజ్జవారిపల్లి గ్రామనివాసి విశ్రాంతి లైన్ మెన్ కీ.శే మావిళ్ల పెంచలయ్య గారి సతీమణి మావిళ్ల నాగమునెమ్మ ఈరోజు 07-08-2025వ తేదీ గురువారం నాడు ఆకస్మికంగా మృతి చెందగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

“మావిళ్ల నాగమునెమ్మ” గారి పార్థివదేహానికి నివాళులర్పించిన బత్యాల
రైల్వేకోడూరు మండలం బొజ్జవారిపల్లి గ్రామనివాసి విశ్రాంతి లైన్ మెన్ కీ.శే మావిళ్ల పెంచలయ్య గారి సతీమణి మావిళ్ల నాగమునెమ్మ ఈరోజు 07-08-2025వ తేదీ గురువారం నాడు ఆకస్మికంగా మృతి చెందగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

