Thursday, 5 February 2026
  • Home  
  • మారిక వలస బాలికల గురుకుల పాఠశాలలో తనిఖీలు
- విశాఖపట్నం

మారిక వలస బాలికల గురుకుల పాఠశాలలో తనిఖీలు

రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతి మారిక వలస బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల చదువు, భోజనం, వసతి సదుపాయాలపై విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ వై. రోజా సమక్షంలో పాఠశాలలో వివిధ విభాగాలపై తనిఖీలు నిర్వహించారు

రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతి మారిక వలస బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల చదువు, భోజనం, వసతి సదుపాయాలపై విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ వై. రోజా సమక్షంలో పాఠశాలలో వివిధ విభాగాలపై తనిఖీలు నిర్వహించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.