రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతి మారిక వలస బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల చదువు, భోజనం, వసతి సదుపాయాలపై విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ వై. రోజా సమక్షంలో పాఠశాలలో వివిధ విభాగాలపై తనిఖీలు నిర్వహించారు

- విశాఖపట్నం
మారిక వలస బాలికల గురుకుల పాఠశాలలో తనిఖీలు
రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతి మారిక వలస బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల చదువు, భోజనం, వసతి సదుపాయాలపై విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ వై. రోజా సమక్షంలో పాఠశాలలో వివిధ విభాగాలపై తనిఖీలు నిర్వహించారు

