Sunday, 7 December 2025
  • Home  
  • మామిడి రైతుల అకౌంట్లో ₹480 కోట్లు తక్షణం జమ చేయాలి: సంఘం హెచ్చరిక
- చిత్తూరు

మామిడి రైతుల అకౌంట్లో ₹480 కోట్లు తక్షణం జమ చేయాలి: సంఘం హెచ్చరిక

చిత్తూరు, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) ఉమ్మడి చిత్తూరు జిల్లా 35 వేల మంది మామిడి రైతుల అకౌంట్లో ₹480 కోట్లు జమ చేయకపోవడం దుర్మార్గమని మామిడి రైతుల సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల పల్ప్ ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేసి మూడు నెలలు దాటినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, రైతులను ఆందోళనకు గురిచేయడం ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ లో ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు.

చిత్తూరు, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

ఉమ్మడి చిత్తూరు జిల్లా 35 వేల మంది మామిడి రైతుల అకౌంట్లో ₹480 కోట్లు జమ చేయకపోవడం దుర్మార్గమని మామిడి రైతుల సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల పల్ప్ ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేసి మూడు నెలలు దాటినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, రైతులను ఆందోళనకు గురిచేయడం ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ లో ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.