
సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం రాయిపల్లి గ్రామంలోవిద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల దాదాపు లక్ష రూపాయలువిలువైన ఎద్దు బుధవారం మృతి చెందింది. ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ కంచె లేకపోవడం, విద్యుత్ తీగలు భూమి కి అనుకోని ఉండటం తో గడ్డి మేయడానికి వెళ్ళిన ఎద్దు కి ఒక్కరిగా షాక్ తగిలి మంటలు అంటుకున్నాయి అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతఅధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులుకోరుతున్నారు.

