శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తీసివేసిన వికలాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హులైన వారి పెన్షన్ లను తీసేసి మాటతప్పిందని.వాటిని పునరుద్ధరించి మాటనిలబెట్టుకోవాలని సూచించారు.

- తిరుపతి
మాట తప్పిన కూటమి ప్రభుత్వం
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తీసివేసిన వికలాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హులైన వారి పెన్షన్ లను తీసేసి మాటతప్పిందని.వాటిని పునరుద్ధరించి మాటనిలబెట్టుకోవాలని సూచించారు.

