ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి :
మాజీ సీఎం వైఎస్ జగన్కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్.
రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని రాజ్నాథ్ సింగ్ ఫోన్..
బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్న జగన్..
బీజేపీ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించే అవకాశం..
ఇటీవలే రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసిన జగన్.


