నెల్లూరు నేత మాజీ MP ఆదాల ప్రభాకర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలు, పార్టీ కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అదాల పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో చేపట్టాల్సిన పలు , ప్రజా సమస్యల పరిష్కారంపై సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మాజీ సీఎం జగన్మోహన్క రెడ్డి ని లిసిన ఆదాల
నెల్లూరు నేత మాజీ MP ఆదాల ప్రభాకర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలు, పార్టీ కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అదాల పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో చేపట్టాల్సిన పలు , ప్రజా సమస్యల పరిష్కారంపై సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

