Thursday, 12 February 2026
  • Home  
  • మాజీ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖ జిల్లా నేతలు
- ఆంధ్రప్రదేశ్

మాజీ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖ జిల్లా నేతలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో విశాఖ జిల్లా నాయకులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ అధినేతను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఉన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో విశాఖ జిల్లా నాయకులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ అధినేతను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.