శ్రీకాళహస్తి బిపి అగ్రహారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుదూరు లక్ష్మణ్ రెడ్డి అనారోగ్యంతో మరణించారు.వారి పార్థివ దేహానికి శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. వారితో పాటు వైసిపి నాయకులు రత్నం రెడ్డి, ఆర్కాట్ శంకర్, ఆర్కార్డు ముత్తు,అడ్వకేట్ లక్ష్మీపతి, సోమిరెడ్డి భరత్ రెడ్డి, కంట ఉదయ్ కుమార్, సాధన మున్నా రాయల్,కంచి గురవయ్య, బాల గౌడ్,జీవీకే రెడ్డి తదితరులు సంతాపం తెలియజేశారు.

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మృతికి నివాళులర్పించిన బియ్యపు మధుసూదన్ రెడ్డి
శ్రీకాళహస్తి బిపి అగ్రహారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుదూరు లక్ష్మణ్ రెడ్డి అనారోగ్యంతో మరణించారు.వారి పార్థివ దేహానికి శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. వారితో పాటు వైసిపి నాయకులు రత్నం రెడ్డి, ఆర్కాట్ శంకర్, ఆర్కార్డు ముత్తు,అడ్వకేట్ లక్ష్మీపతి, సోమిరెడ్డి భరత్ రెడ్డి, కంట ఉదయ్ కుమార్, సాధన మున్నా రాయల్,కంచి గురవయ్య, బాల గౌడ్,జీవీకే రెడ్డి తదితరులు సంతాపం తెలియజేశారు.

