శ్రీకాళహస్తి అక్టోబర్ 31 , పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్. ఎస్. బతైయ్య నాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఉక్కు మహిళా పేరుగాంచిన ఇంద్రమ్మకు నివాళులర్పించారు. మొదటగా ఇందిరాగాంధీకి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, డాక్టర్. ఎస్. బతైయ్య నాయుడు మాట్లాడుతూ.. భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీనేని, అలాగే 1966 నుండి 1977 వరకు వరుసగా మూడు పర్యాయలు, 1980లో నాలుగవ పర్యాయం ప్రధానమంత్రిగా పని చేశారని నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి కార్యదర్శిగా జీతం లేకుండా ఆమె పని చేశారని తదుపరి ఆమె ప్రధానమంత్రి అయిన తరువాత దేశానికి అనేక సేవలు అందించాడమేకాక పేద ,బడుగు, బలహీన వర్గాలకు బ్యాంకు ను జాతీయం చేసిన ఘనత, భూసంస్కరణ చేపట్టిన ఆమెనని, పేదలకు గృహ నిర్మాణం చేసి వారికి నీడను అందించిన ఘనత ఆమెదేనని డాక్టర్. ఎస్. బతైయ్యనాయుడు ఇదిరమ్మ చేసిన సేవలను కొనియాయదారు. ఈ కార్యక్రమంలో; నాగూరయ్య, ప్రకాష్ రావ్, కరీముల్లా, శ్రీనివాసులు, రాజయ్య, వానమ్మ, బాణమ్మ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ప్రధానమంత్రి ఉక్కు మహిళ ఇందిరమ్మకు ఘననివాళులు
శ్రీకాళహస్తి అక్టోబర్ 31 , పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్. ఎస్. బతైయ్య నాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఉక్కు మహిళా పేరుగాంచిన ఇంద్రమ్మకు నివాళులర్పించారు. మొదటగా ఇందిరాగాంధీకి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, డాక్టర్. ఎస్. బతైయ్య నాయుడు మాట్లాడుతూ.. భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీనేని, అలాగే 1966 నుండి 1977 వరకు వరుసగా మూడు పర్యాయలు, 1980లో నాలుగవ పర్యాయం ప్రధానమంత్రిగా పని చేశారని నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి కార్యదర్శిగా జీతం లేకుండా ఆమె పని చేశారని తదుపరి ఆమె ప్రధానమంత్రి అయిన తరువాత దేశానికి అనేక సేవలు అందించాడమేకాక పేద ,బడుగు, బలహీన వర్గాలకు బ్యాంకు ను జాతీయం చేసిన ఘనత, భూసంస్కరణ చేపట్టిన ఆమెనని, పేదలకు గృహ నిర్మాణం చేసి వారికి నీడను అందించిన ఘనత ఆమెదేనని డాక్టర్. ఎస్. బతైయ్యనాయుడు ఇదిరమ్మ చేసిన సేవలను కొనియాయదారు. ఈ కార్యక్రమంలో; నాగూరయ్య, ప్రకాష్ రావ్, కరీముల్లా, శ్రీనివాసులు, రాజయ్య, వానమ్మ, బాణమ్మ తదితరులు పాల్గొన్నారు.

