పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28 : రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ లో లంచం ఇస్తేనే పనులు చేస్తున్నారు అంటూ.. అటెండర్ నుంచి పై అధికారి వరకు మొత్తం సిబ్బంది లంచం తీసుకోవడం జరుగుతుందని నిరుపేదలు ఆవేదన కు గురవుతున్నారని ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారని డిప్యూటీ తాసిల్దార్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ రేషన్ కార్డుకు ₹1000 నుంచి 4000 రూపాయల దాకా లంచం తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఉప తాసిల్దార్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని మహేశ్వరం మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్ అడుగుతే అసభ్యకరంగా మాట్లాడారని తెలియజేశారు ఇలాంటి వాళ్లపైన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మహేశ్వరం మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్ మరియు అమీర్పేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్సీ సెల్ అధ్యక్షులు నీగోల బాలరాజ్ తెలియజేశారు

మహేశ్వరం ఎమ్మార్వో ఆఫీస్ లో లంచం ఇస్తేనే ఫైల్లు ముందుకి — కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28 : రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ లో లంచం ఇస్తేనే పనులు చేస్తున్నారు అంటూ.. అటెండర్ నుంచి పై అధికారి వరకు మొత్తం సిబ్బంది లంచం తీసుకోవడం జరుగుతుందని నిరుపేదలు ఆవేదన కు గురవుతున్నారని ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారని డిప్యూటీ తాసిల్దార్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ రేషన్ కార్డుకు ₹1000 నుంచి 4000 రూపాయల దాకా లంచం తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఉప తాసిల్దార్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని మహేశ్వరం మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్ అడుగుతే అసభ్యకరంగా మాట్లాడారని తెలియజేశారు ఇలాంటి వాళ్లపైన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మహేశ్వరం మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్ మరియు అమీర్పేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్సీ సెల్ అధ్యక్షులు నీగోల బాలరాజ్ తెలియజేశారు

