పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 01 : జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా సదస్సులో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు సభలో మహిళల భాగస్వామ్యం, సామాజిక–రాజకీయ రంగాల్లో వారి పాత్రపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వంచించి మహిళల్ని మోసం చేసిందని మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి అంటే రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ నాగారకుంట నవీన్ రెడ్డి తాండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పలువురు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

*మహిళా శక్తే బీఆర్ఎస్ బలం : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి* —మహిళలు సామాజిక–రాజకీయ రంగాల్లో వారి పాత్రపై చర్చ *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 01 : జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా సదస్సులో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు సభలో మహిళల భాగస్వామ్యం, సామాజిక–రాజకీయ రంగాల్లో వారి పాత్రపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వంచించి మహిళల్ని మోసం చేసిందని మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి అంటే రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ నాగారకుంట నవీన్ రెడ్డి తాండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పలువురు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

