Monday, 8 December 2025
  • Home  
  • మహిళల ఆరోగ్యమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
- ఆంధ్రప్రదేశ్

మహిళల ఆరోగ్యమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

పున్నమి న్యూస్ (కోనసీమ), సీనియర్ జర్నలిస్ట్ రమణ: డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా వీరవల్లిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ విజయ్ నేతృత్వంలో గ్రామ సర్పంచ్ సలాది బుచ్చిరాజు అధ్యక్షతన స్వస్త్ నారీ- స్వశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు సందర్శించారు. మొదటగా వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు, సేవా పక్వాడ జిల్లా కో కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాలు లో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎంతో విలువైనదని క్యాన్సర్ సంబంధిత రొమ్ము క్యాన్సర్ , గర్భాశయ క్యాన్సర్ , మరియు క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి , వైద్య సేవలు ఉచితంగా చేయుదరని , అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ,,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో వైద్య శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి సామాన్యుడికి ఉచితంగా కార్పొరేటడ్ వైద్య సేవలు అందుతుందని , ప్రజలు ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం వహించవద్దని, ప్రభుత్వం సామాన్యుల దగ్గరికి ఖరీదైన వైద్య సేవలను ఉచితంగా చేయుచున్నదని , అంగన్వాడి కేంద్రముల ద్వారా పిల్లలకు పౌష్టికాహారము అందించుతున్నదని , గర్భిణీ స్త్రీ గర్భం ధరించి దగ్గర నుండి ఉచితంగా వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తూ ఆర్థికంగా కూడా సహాయం చేస్తుందని తెలిపినారు. అదేవిధంగా ముసలివారికి పీఎంజేవై పథకం ఉపయోగించుకోవాలని, ఈ వైద్య శిబిరాలు మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీఎస్టీ తగ్గించి పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం ఇచ్చారన్నారు. క్యాన్సర్ మరియు ఇతర ప్రాణాంతక రోగాలకు సంబంధించిన మందులు సున్నా శాతం కి తగ్గించి ఉపశమనం చేశారన్నారు. అనంతరం అంగనవాడి సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించి వారు. పౌష్టికాహార పిండి వంటలు రుచి చూశారు. ఉచితంగా మందులను ఇచ్చిన అడపా నాగేంద్ర స్వామి, సలాది నేతి కొండకు పెద్దలు అభినందించినారు. ఈ వైద్య శిబిరమునకు హాజరైన అందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోకు పాలాభిషేకం నిర్వహించి నరేంద్ర మోడీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపినారు. ఆశ వర్కర్లకు, గ్రామపంచాయతీ శానిటేషన్ వర్కర్లకు ఘనంగా సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సలాది బుచ్చిరాజు, వైస్ ఎంపీపీ అడపా నాగభూషణం, వైద్యాధికారి సౌజన్య, మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వెంకటరమణ, రాష్ట్ర బిజెపి నాయకులు చీకురుమల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ సలాది పుల్లయ్య నాయుడు, సొసైటీ అధ్యక్షులు ముద్రగెడ వెంకట సత్య సుబ్బారావు, మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మేడిశెట్టి అంజిబాబు, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు మేడిశెట్టి సత్తిబాబు, జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పురం శెట్టి అరుణ్ కుమార్, గ్రామ ఉప సర్పంచ్ మేడిశెట్టి రాంబాబు, జనసేన పార్టీ నాయకుడు జినిపే శ్రీనివాసరావు, బిజెపి నాయకులు అడప వీరేశ్వర రావు, ముద్రగెడ రామకృష్ణ, అడప స్వామి, ముద్రగెడ నాగేంద్రప్రసాద్, ముద్రగెడ శ్రీ సీతారామ వెంకట్రావు, సలాది నేతి కొండ, పోతుల వెంకట్రావు ,గ్రామ పెద్దలు, ఆసుపత్రి సిబ్బంది, రామారావు, జయలక్ష్మి, నరేష్, పంచాయతీ కార్యదర్శి బుల్లి వీరన్న ,ముద్రగడ నరసింహారావు , ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు,ఇతర వైద్య సిబ్బంది,మహిళలు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో వైద్య శిబిరములకు తరలివచ్చి వైద్య సేవలు పొందినారు.

పున్నమి న్యూస్ (కోనసీమ), సీనియర్ జర్నలిస్ట్ రమణ: డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా వీరవల్లిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ విజయ్ నేతృత్వంలో గ్రామ సర్పంచ్ సలాది బుచ్చిరాజు అధ్యక్షతన స్వస్త్ నారీ- స్వశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు సందర్శించారు. మొదటగా వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు, సేవా పక్వాడ జిల్లా కో కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాలు లో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎంతో విలువైనదని క్యాన్సర్ సంబంధిత రొమ్ము క్యాన్సర్ , గర్భాశయ క్యాన్సర్ , మరియు క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి , వైద్య సేవలు ఉచితంగా చేయుదరని , అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ,,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో వైద్య శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి సామాన్యుడికి ఉచితంగా కార్పొరేటడ్ వైద్య సేవలు అందుతుందని , ప్రజలు ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం వహించవద్దని, ప్రభుత్వం సామాన్యుల దగ్గరికి ఖరీదైన వైద్య సేవలను ఉచితంగా చేయుచున్నదని , అంగన్వాడి కేంద్రముల ద్వారా పిల్లలకు పౌష్టికాహారము అందించుతున్నదని , గర్భిణీ స్త్రీ గర్భం ధరించి దగ్గర నుండి ఉచితంగా వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తూ ఆర్థికంగా కూడా సహాయం చేస్తుందని తెలిపినారు. అదేవిధంగా ముసలివారికి పీఎంజేవై పథకం ఉపయోగించుకోవాలని, ఈ వైద్య శిబిరాలు మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీఎస్టీ తగ్గించి పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం ఇచ్చారన్నారు. క్యాన్సర్ మరియు ఇతర ప్రాణాంతక రోగాలకు సంబంధించిన మందులు సున్నా శాతం కి తగ్గించి ఉపశమనం చేశారన్నారు. అనంతరం అంగనవాడి సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించి వారు. పౌష్టికాహార పిండి వంటలు రుచి చూశారు. ఉచితంగా మందులను ఇచ్చిన అడపా నాగేంద్ర స్వామి, సలాది నేతి కొండకు పెద్దలు అభినందించినారు. ఈ వైద్య శిబిరమునకు హాజరైన అందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోకు పాలాభిషేకం నిర్వహించి నరేంద్ర మోడీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపినారు. ఆశ వర్కర్లకు, గ్రామపంచాయతీ శానిటేషన్ వర్కర్లకు ఘనంగా సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సలాది బుచ్చిరాజు, వైస్ ఎంపీపీ అడపా నాగభూషణం, వైద్యాధికారి సౌజన్య, మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వెంకటరమణ, రాష్ట్ర బిజెపి నాయకులు చీకురుమల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ సలాది పుల్లయ్య నాయుడు, సొసైటీ అధ్యక్షులు ముద్రగెడ వెంకట సత్య సుబ్బారావు, మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మేడిశెట్టి అంజిబాబు, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు మేడిశెట్టి సత్తిబాబు, జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పురం శెట్టి అరుణ్ కుమార్, గ్రామ ఉప సర్పంచ్ మేడిశెట్టి రాంబాబు, జనసేన పార్టీ నాయకుడు జినిపే శ్రీనివాసరావు, బిజెపి నాయకులు అడప వీరేశ్వర రావు, ముద్రగెడ రామకృష్ణ, అడప స్వామి, ముద్రగెడ నాగేంద్రప్రసాద్, ముద్రగెడ శ్రీ సీతారామ వెంకట్రావు, సలాది నేతి కొండ, పోతుల వెంకట్రావు ,గ్రామ పెద్దలు, ఆసుపత్రి సిబ్బంది, రామారావు, జయలక్ష్మి, నరేష్, పంచాయతీ కార్యదర్శి బుల్లి వీరన్న ,ముద్రగడ నరసింహారావు , ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు,ఇతర వైద్య సిబ్బంది,మహిళలు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో వైద్య శిబిరములకు తరలివచ్చి వైద్య సేవలు పొందినారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.