సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు టీచర్స్ డే సందర్భంగా స్థానిక సంస్థ కార్యాలయం నందు సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా కోలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని స్వయం ఉపాధితో ఆర్థిక పరిపుష్టి సాధించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు mg బాలాజీ మరియు సంస్థ సభ్యులు అనిల్ కుమార్ కోలా సంగీతారావు,విజయలక్ష్మి, వరలక్ష్మి,ప్రసాద్,మునిరత్నం నాయుడు చెంచయ్య,రమణరెడ్డి,వంశి యాదవ్, హమీద్,జానకి తదితరులు పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించాలి.కోలా వెంకటేశ్వర రావు
సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు టీచర్స్ డే సందర్భంగా స్థానిక సంస్థ కార్యాలయం నందు సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా కోలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని స్వయం ఉపాధితో ఆర్థిక పరిపుష్టి సాధించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు mg బాలాజీ మరియు సంస్థ సభ్యులు అనిల్ కుమార్ కోలా సంగీతారావు,విజయలక్ష్మి, వరలక్ష్మి,ప్రసాద్,మునిరత్నం నాయుడు చెంచయ్య,రమణరెడ్డి,వంశి యాదవ్, హమీద్,జానకి తదితరులు పాల్గొన్నారు.

