మహానంది : పరమ పవిత్రమైన మహానంది పుణ్యక్షేత్రం లో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ జాన్సీ లక్ష్మీ పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివార్ల దర్శనార్ధమై వచ్చిన ఆమెకు ఆలయ ఉద్యోగులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకామేశ్వరీ దేవి సమేత మహానందీశ్వర స్వామివార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ మండపంలో వేదపండితులు శాంతారామ్ భట్ వేద మంత్రోత్సరణ మధ్య ఈఓ శ్రీనివాస రెడ్డి స్వామివారి చిత్ర పటం తో పాటు ప్రసాదాలను అందజేశారు. వారివెంట ఏ ఈఓ మధు, తదితరులు వున్నారు.

మహానంది క్షేత్రంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ పూజలు
మహానంది : పరమ పవిత్రమైన మహానంది పుణ్యక్షేత్రం లో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ జాన్సీ లక్ష్మీ పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివార్ల దర్శనార్ధమై వచ్చిన ఆమెకు ఆలయ ఉద్యోగులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకామేశ్వరీ దేవి సమేత మహానందీశ్వర స్వామివార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ మండపంలో వేదపండితులు శాంతారామ్ భట్ వేద మంత్రోత్సరణ మధ్య ఈఓ శ్రీనివాస రెడ్డి స్వామివారి చిత్ర పటం తో పాటు ప్రసాదాలను అందజేశారు. వారివెంట ఏ ఈఓ మధు, తదితరులు వున్నారు.

