ఉండి మండలం, మహాదేవపట్నం మేజర్ పంచాయతీలో రూ. 1,50,00,000/- వ్యయంతో నిర్మించనున్న మేజర్ లింక్ రోడ్డు నిర్మాణ పనులకు ఈరోజు ఉదయం శంఖుస్థాపన చేసిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు గారు. మూడు గ్రామాలను కలిపే ఈ రోడ్డు నిర్మాణ పనులు మరో 40 రోజులలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతుందని శ్రీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

మహాదేవపట్నం మేజర్ పంచాయతీలో రూ. 1,50,00,000/- వ్యయంతో
ఉండి మండలం, మహాదేవపట్నం మేజర్ పంచాయతీలో రూ. 1,50,00,000/- వ్యయంతో నిర్మించనున్న మేజర్ లింక్ రోడ్డు నిర్మాణ పనులకు ఈరోజు ఉదయం శంఖుస్థాపన చేసిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు గారు. మూడు గ్రామాలను కలిపే ఈ రోడ్డు నిర్మాణ పనులు మరో 40 రోజులలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతుందని శ్రీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

