Tuesday, 24 March 2026
  • Home  
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక .
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక .

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిహారానికి సంబంధించి సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదికను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎండిఓ జలజాక్షి మేడం ,పి డి గంగాభవాని మేడం ,డి వి ఓ విజయలక్ష్మి మేడం, జె క్యు సి ఖలీల్ సార్, ఏ పి డి గాయత్రీ దేవి మేడం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పనుల అమలు, ఖర్చుల వివరాలు, పరిహార చెల్లింపులపై పారదర్శకంగా చర్చించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను నమోదు చేసి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సామాజిక తనిఖీ ద్వారా పథకం అమలులో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిహారానికి సంబంధించి సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదికను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎండిఓ జలజాక్షి మేడం ,పి డి గంగాభవాని మేడం ,డి వి ఓ విజయలక్ష్మి మేడం, జె క్యు సి ఖలీల్ సార్, ఏ పి డి గాయత్రీ దేవి మేడం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పనుల అమలు, ఖర్చుల వివరాలు, పరిహార చెల్లింపులపై పారదర్శకంగా చర్చించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను నమోదు చేసి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సామాజిక తనిఖీ ద్వారా పథకం అమలులో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.